మొండికేస్తున్న తెలంగాణ నేతలు, దిగిరాని హైకమాండ్

తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటన వారిని మరింతగా రెచ్చగొట్టినట్లు కనిపిస్తోంది. పార్టీ సీనియర్ నాయకుడు కె. కేశవ రావు చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఆజాద్పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆజాద్కు బుద్ధీజ్ఞానం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పైగా, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన దీక్షా శిబిరంలో ప్రసంగిస్తూ స్పష్టం చేశారు. రాజీనామాలను వెనక్కి తీసుకోబోమని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కథానాయకులు ప్రజలేనని ఆయన అన్నారు. ఈ నెల 31వ తేదీలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రకటన చేయకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, అప్పుడు ఆపే శక్తి ఎవరికీ ఉండదని ఆయన హెచ్చరించారు.
బుధవారం ప్రారంభమైన 48 గంటల దీక్షలో ముగ్గురు మంత్రులు, ఏడుగురు పార్లమెంటు సభ్యులు, 14 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న నాయకులంతా తమ పార్టీ అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలు పంపించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రకటన చేసే వరకు వెనక్కి తగ్గబోమని చెప్పారు. గులాం నబీ ఆజాద్పై నాయకులంతా విరుచుకుపడ్డారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications