పంద్రాగస్టు బహిష్కరణకు తెలంగాణ మంత్రుల నిర్ణయం

తెలంగాణ మంత్రుల నిర్ణయం నేపథ్యంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉండాలని తెలంగాణలోని పది జిల్లాలో కలెక్టర్లను ఆదేశించాలని సాధారణ పరిపాలనా విభాగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణవాదులు అడ్డుపడే అవకాశం ఉండడంతో వాటికి దూరంగా ఉండాలని తెలంగాణలోని శాసనసభ్యులు కూడా భావిస్తున్నారు. ఇద్దరేసి మంత్రులున్న పలు జిల్లాల్లో కూడా తగాదాలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications