ఎమ్మెల్సీ ఆమోస్ అసంతృప్తి: పదవులకు రాజీనామా

శాసన మండలిలో సీనియర్లు ఆమోస్తో పాటు డి. శ్రీనివాస్, ఇంద్రసేనా రెడ్డి తదితరులు ఉన్నారు. వీరందరినీ కాదని, తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నాయకుడిని కమిటీ చైర్మన్గా నియమించారు. పదవుల విషయంలో అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని, అలా కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందినవారిని ఇరకాటంలో పెడుతూ అవమానకరమైన పద్ధతిలో చూశారని ఆమోస్ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications