బాబు రాజీనామాపై వట్టి, మంత్రులపై మండిపడ్డ గాలి

మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాలి ముద్దు కృష్ణమ నాయుడు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు నోటీసులతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వణుకు పుట్టిందని గాలి విమర్శించారు. తప్పు చేసిన మంత్రులు, అధికారులు భయపడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని వివాదాస్పద 26 జివోలను సభలో స్పీకర్ ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications