తెలుగుదేశంలోకి ఆదికేశవులు నాయుడు తనయుడు?

ఆ వర్గానికి చెందిన నాయకులు మన వైపు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని, మీరందరూ ఆమోదిస్తే తీసుకుంటానని బాబు వారితో అన్నారట. ఆదికేశవులు కుమారుడిని తీసుకోవడం మంచిదేనని, అయితే జంగాలపల్లి శ్రీనివాస్ను తీసుకొనే ముందు చిత్తూరు నాయకులతో చర్చిస్తే బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు సూచించినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని పార్టీలోకి తీసుకోవడం మంచి నిర్ణయమని, దీనివల్ల వచ్చే ఉప ఎన్నికల్లో అక్కడ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారట. ఆదికేశవులు కుమారుడిని వచ్చే ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానం నుంచి ఎంపి అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉందని అంటున్నారు.
More From
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications