తెలుగుదేశంలోకి ఆదికేశవులు నాయుడు తనయుడు?

ఆ వర్గానికి చెందిన నాయకులు మన వైపు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని, మీరందరూ ఆమోదిస్తే తీసుకుంటానని బాబు వారితో అన్నారట. ఆదికేశవులు కుమారుడిని తీసుకోవడం మంచిదేనని, అయితే జంగాలపల్లి శ్రీనివాస్ను తీసుకొనే ముందు చిత్తూరు నాయకులతో చర్చిస్తే బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు సూచించినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని పార్టీలోకి తీసుకోవడం మంచి నిర్ణయమని, దీనివల్ల వచ్చే ఉప ఎన్నికల్లో అక్కడ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారట. ఆదికేశవులు కుమారుడిని వచ్చే ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానం నుంచి ఎంపి అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉందని అంటున్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications