తప్పు చేయమని వైఎస్ చెప్పలేదు, నేనూ అంతే: భాను

తప్పు చేయాలని తాను ఒత్తిడి తీసుకు వచ్చింది నిజమే అయితే దేవానంద్ అప్పుడే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దేవానంద్ అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి భయపడి ఉంటే ఆయన మరణం తర్వాత గానీ, తాను ఆంధ్రప్రదేశ్ను వదిలి వెళ్లాక గానీ ఫిర్యాదు చేయవచ్చు కదా అని అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలు పూర్తి నిరాధారం అన్నారు. దేనికైనా సాక్ష్యాలు ఉండాలని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఎవరో చేసిన తప్పులు తనపై రుద్దితే వారిపై న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటాయన్నారు. కొన్ని పత్రికలలో తాను అప్పటి కలెక్టర్లపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయని, ఇవి తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. తన వృత్తి జీవితంలో గానీ, ఐఏఎస్లో చేరినప్పటి నుండి ఎప్పుడూ ఏ అధికారికీ తప్పుడు పని చేయమని చెప్పలేదన్నారు. దేవానంద్ చేసినట్లు రాసిన ఆరోపణలు తాను ఖండిస్తున్నానని అన్నారు.
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications