సమైక్యం కోరుకుంటున్నా కానీ.., పిసిసి వదిలేస్తా: బొత్స

అయితే విభజన విషయంలో తమ పార్టీ అధిష్టానందే తుది నిర్ణయం అన్నారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం ఉంటే బాధాకరమైనా తాను వ్యతిరేకించనని చెప్పారు. తెలంగాణ, సమైక్యాంధ్ర విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. ఎప్పుడు పిలిచినా తాను వెళ్లి పరిస్థితులపై నివేదిక ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
పదవుల కోసమే తెలంగాణపై నిర్ణయం విషయంలో రాజకీయమంటే తాను పదవులు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పదవుల కోసమే తెలంగాణ అన్నా తాను పిసిసి వదులకునేందుకు సిద్ధమన్నారు. తుడా చైర్మన్గా మాజీ శాసన సభ్యుడు వెంకటరమణను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించారని, తర్వాత ఉత్తర్వులు వెలువడుతాయన్నారు.
12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 12వ తేదిన ఉదయం పదకొండు గంటలకు సమావేశం కానుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన కారణంగా మంత్రివర్గ సమావేశం సాయంత్రం నాలుగు గంటలకు బదులు ఉదయానికి మారింది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications