ఎపి అసెంబ్లీ నిరవధికంగా వాయిదా....
అమరావతి: ఎపి అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ప్రకటించారు. ఈ విడత అసెంబ్లీ సమావేశాలు 12 రోజుల్లో 51 గంటల పాటు జరిగాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఈదఫా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే.
అయితే ప్రతిపక్షం లేకుండానే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. కాపులకు 5శాతం రిజర్వేషన్ వర్తించేలా తీసుకున్న నిర్ణయం ఈ సమావేశాల్లోనే తీసుకోవడం, బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించడం జరిగింది.

మరోవైపు బీసీ కమిషన్ నివేదికను, కాపుల రిజర్వేషన్ బిల్లును కేబినెట్ శనివారం ఆమోదించింది. బోయలను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
More From
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications