ఎపి అసెంబ్లీ నిరవధికంగా వాయిదా....
అమరావతి: ఎపి అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ప్రకటించారు. ఈ విడత అసెంబ్లీ సమావేశాలు 12 రోజుల్లో 51 గంటల పాటు జరిగాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఈదఫా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే.
అయితే ప్రతిపక్షం లేకుండానే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. కాపులకు 5శాతం రిజర్వేషన్ వర్తించేలా తీసుకున్న నిర్ణయం ఈ సమావేశాల్లోనే తీసుకోవడం, బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించడం జరిగింది.

మరోవైపు బీసీ కమిషన్ నివేదికను, కాపుల రిజర్వేషన్ బిల్లును కేబినెట్ శనివారం ఆమోదించింది. బోయలను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications