3 రోజుల పాటు కోడి పందేలు: ఊరటనిచ్చిన చినరాజప్ప
కాకినాడ: సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు కోడి పందేలు అనుమతి ఉంటుందని ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సిఎం ఎన్. చినరాజప్ప చెప్పారు. ప్రభుత్వం చట్టాలను గౌరవించాల్సి ఉంటుందని, అదే సమయంలో సంప్రదాయాలను గౌరవించాల్సి ఉంటుందని అన్నారు.
బెట్టింగులు లేకుండా కోడి పందేలను నిర్వహిస్తే అది చట్ట విరుద్ధం కాదని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. కోడిపుంజులకు కత్తులు కట్టకుండా, ఇతర క్రూరమైన పద్ధతులను పాటించకుండా నిర్వహిస్తే కూడా చట్ట విరుద్ధం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

సం్రంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రలో పెద్ద యెత్తున కోళ్ల పందేలను నిర్వహిస్తారు. వాటిని కోర్టు నిషేధించింది. అయినప్పటికీ ఆవి జరుగుతూనే ఉన్నాయి.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications