దేవేందర్ గౌడ్ కొడుకు వార్షిక ఆదాయం రూ. 720!

ఇంకా తన భార్య టి దివ్యశ్రీ ఆదాయం రూ. 610గా తెలిపారు. కాగా, వీరేందర్ గౌడ్ అమెరికాలోని బోస్టన్లోని బేబ్సన్ కాలేజి, మసచూసెట్స్లో తన ఎంబిఏను పూర్తి చేయడం గమనార్హం. వీరేందర్ గౌడ్ తనకు గల రూ. 58.27 కోట్లలో వివిధ కంపెనీల్లో పెట్టుబడులు విలువ రూ. 27.49 కోట్లు, ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ. 29.60 కోట్లుగా ఉందని తెలిపారు. ఇవి కాకుండా శంషాబాద్, మహేశ్వరంలలో రూ. 1.9 కోట్లు, రూ. 1.59 కోట్ల విలువైన భూమి ఉన్నట్లు, తనకు రూ. 13.25 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు.
తన ఆదాయంపై తన మేనేజర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని వీరేందర్ గౌడ్ తెలిపారు. అయితే తన ఆదాయ వివరాలు నిజాయితీగా తెలిపానని చెప్పారు. తమది ఉమ్మడి కుటుంబమని, తనకు ఆదాయం లభించే వనరులు లేవని చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో కొనసాగుతున్నాని తెలిపారు. తన పేరుతో ఒక కారు కూడా లేదని వీరేందర్ గౌడ్ చెప్పారు.
కాగా, చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పి. కార్తీక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన తన అఫిడవిట్లో పన్ను చెల్లించే అదాయాన్ని రూ. 3.24 లక్షలుగా పేర్కొన్నారు. తన వృత్తి రాజకీయాలని అఫిడవిట్లో ఆయన తెలియజేశారు. చరాస్తులు రూ. 76.13 లక్షలు, స్థిరాస్తులు రూ. 2.55 కోట్లుగా ఉన్నట్లు కార్తీక్ రెడ్డి తెలిపారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications