లాక్ డౌన్పై నిర్ణయం రాష్ర్ట ప్రభుత్వాలదే: కిషన్ రెడ్డి
లాక్ డౌన్ పొడగింపుపై సందిగ్దత నెలకొంది. రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అంటోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ నోట్ కూడా విడుదల చేసింది. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. లాక్ డౌన్పై కేంద్ర మార్గదర్శకాలు విడుదల చేసినా.. రాష్ట్రాలదే అంతిమ నిర్ణయం అని కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది.
జూన్ నెలాఖరు వరకు లాక్డౌన్ పెట్టుకునే స్వేచ్ఛ రాష్ట్రాలదేనని కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులను బట్టి లాక్డౌన్ విధించుకోవచ్చని చెప్పారు. ఆనందయ్య మందును ఏపీ ప్రభుత్వం.. ఆయుష్ డిపార్ట్మెంట్కు పంపితే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆనందయ్య మందులా దేశ నలుమూలల నుంచి తమకు వేల విజ్ఞప్తులు వస్తున్నాయని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
Recommended Video

కాక్టెయిల్ మందు ఉత్పత్తిపై కేంద్రం పరిశోధనలు చేస్తోందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బయట రేట్ల వివరాల బోర్డులు పెట్టాలని, ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించే బాధ్యత రాష్ట్రాలదేనని కిషన్రెడ్డి చెప్పారు. నియంత్రణ చర్యలు తీసుకోవాలని స్పస్టంచేశారు. జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం పేరుతో నోట్ రావడంతో చర్చ జరిగింది. దీంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications