రైల్లో అమ్మాయిని వేధించిన బీజేపీ ఎమ్మెల్సీ, అరెస్ట్
పాట్నా: రైలులో ప్రయాణిస్తున్న తనను లైంగికంగా వేధిస్తున్న ఓ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీని ఓ యువతి పట్టించిన సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. గోరఖ్పూర్ వెళుతున్న ఓ రైలులోని ఏసీ కోచ్లో బాధిత యువతి ప్రయాణిస్తోంది.
అదే కోచ్లో బీజేపీ సివాన్ నియోజకవర్గ ఎమ్మెల్సీ టున్నా పాండే ప్రయాణిస్తున్నారు. కోచ్లో ఎవరూ లేకపోవడంతో తన పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రైలు ప్రయాణిస్తున్న మార్గంలోని హజీపూర్ వద్ద బోగీలోకి వచ్చిన రైల్వే పోలీసులు టున్నా పాండేను అరెస్ట్ చేశారు. బీజేపీ కూడా ఆయన పైన వెంటనే చర్యలు తీసుకుంది. మైనర్ బాలికను వేధించినందున అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ నేత సంజయ్ మయుక్త్ ప్రకటించారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications