రైల్లో అమ్మాయిని వేధించిన బీజేపీ ఎమ్మెల్సీ, అరెస్ట్
పాట్నా: రైలులో ప్రయాణిస్తున్న తనను లైంగికంగా వేధిస్తున్న ఓ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీని ఓ యువతి పట్టించిన సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. గోరఖ్పూర్ వెళుతున్న ఓ రైలులోని ఏసీ కోచ్లో బాధిత యువతి ప్రయాణిస్తోంది.
అదే కోచ్లో బీజేపీ సివాన్ నియోజకవర్గ ఎమ్మెల్సీ టున్నా పాండే ప్రయాణిస్తున్నారు. కోచ్లో ఎవరూ లేకపోవడంతో తన పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రైలు ప్రయాణిస్తున్న మార్గంలోని హజీపూర్ వద్ద బోగీలోకి వచ్చిన రైల్వే పోలీసులు టున్నా పాండేను అరెస్ట్ చేశారు. బీజేపీ కూడా ఆయన పైన వెంటనే చర్యలు తీసుకుంది. మైనర్ బాలికను వేధించినందున అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ నేత సంజయ్ మయుక్త్ ప్రకటించారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications