మూడేళ్లక్రితం చనిపోయిన అధికారిని బదలీ చేశారు
ముంబై: మహారాష్ట్రలో ట్రాన్సుఫర్లో విచిత్రం చోటు చేసుకుంది. చనిపోయిన ఓ ఎక్సైజ్ అధికారిని ట్రాన్సుఫర్ చేశారు. చనిపోయిన వ్యక్తిని ట్రాన్సుఫర్ చేసిన అంసంలో మహారాష్ట్ర ప్రభుత్వం క్లర్క్ పైన చర్యలు తీసుకుంది. అతనిని సస్పెండ్ చేసింది.
మూడేళ్ల క్రితం మృతి చెందిన ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్కు తాజాగా, బదిలీ అయినట్లు ఆర్డర్స్ వచ్చాయి. ఆ ఆర్డర్స్ ప్రకారం అతనిని కొల్హాపూర్ నుంచి నాసిక్కు బదిలీ చేశారు. ఈ పొరపాటు అక్కడి క్లర్స్ వల్ల జరిగింది.

సందీప్ సబాలే అనే ఎక్సైజ్ ఎస్సై 2013లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇటీవల, జులై 7వ తేదీన ఎక్సైజ్ శాఖలో బదిలీ అయిన 181 మంది ఎస్సైలలో సందీప్ పేరు కూడా ఉండటం గమనార్హం.
కార్యాలయంలోని క్లర్క్ సందీప్ మరణించిన విషయాన్ని నమోదు చేయకపోవడంతో కొల్హాపూర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా బదిలీ ఆర్డర్ ఇచ్చారు. విషయం తెలియడంతో క్లర్క్ను మంగళవారం రాత్రి సస్పెండ్ చేయడంతో పాటు సూపరింటెండెట్కు వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications