దినకరన్ 420, అబద్ధాలకోరు: పన్నీర్ సెల్వం ధ్వజం
చెన్నై: ఆర్కే నగర్ విజేత దినకరన్ను తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం 420గా, అబద్ధాలకోరుగా అభివర్ణించారు. టిటివీ దినకరన్ చెప్పేవన్నీ అబద్ధాలని ఆయన సోమవారం అన్నాడియంకె కేంద్ర కార్యాలయంలో అన్నారు.
తాను 420ని దినకరన్ తమతో స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దినకరన్ భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఆయన చేతిలో అన్నాడియంకె అభ్యర్థి ఈ. మధూసూదనన్ 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఉప ఎన్నికలో పార్టీ పనితీరును సమీక్షించడానికి ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి, ఓ పన్నీరు సెల్వం సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పనితీరును సమీక్షించిన వారు ఆరుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అన్నాడియంకె ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని దినకరన్ ఆర్కే నగర్లో విజయం సాధించిన తర్వాత అన్నటువంటి విషయం తెలిసిందే.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications