దినకరన్ 420, అబద్ధాలకోరు: పన్నీర్ సెల్వం ధ్వజం
చెన్నై: ఆర్కే నగర్ విజేత దినకరన్ను తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం 420గా, అబద్ధాలకోరుగా అభివర్ణించారు. టిటివీ దినకరన్ చెప్పేవన్నీ అబద్ధాలని ఆయన సోమవారం అన్నాడియంకె కేంద్ర కార్యాలయంలో అన్నారు.
తాను 420ని దినకరన్ తమతో స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దినకరన్ భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఆయన చేతిలో అన్నాడియంకె అభ్యర్థి ఈ. మధూసూదనన్ 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఉప ఎన్నికలో పార్టీ పనితీరును సమీక్షించడానికి ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి, ఓ పన్నీరు సెల్వం సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పనితీరును సమీక్షించిన వారు ఆరుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అన్నాడియంకె ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని దినకరన్ ఆర్కే నగర్లో విజయం సాధించిన తర్వాత అన్నటువంటి విషయం తెలిసిందే.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications