ప్రభుత్వ లాంఛనాలతో సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు
ప్రముఖ సాహితీవేత్త, విశ్వంభరుడు డాక్టర్ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. ఫిలింనగర్ లోని మహప్రస్థానంలో బుదవారం మధ్యాహ్నం సినారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, విశ్వంభరుడు డాక్టర్ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. ఫిలింనగర్ లోని మహప్రస్థానంలో బుదవారం మధ్యాహ్నం సినారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.
సినారె అంత్యక్రియల్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. తన అభిమాన కవి గా సినారెను కెసిఆర్ చెప్పుకొంటారు. అందుకే ఆయన అంత్యక్రియల్లో కూడ కెసిఆర్ పాల్గొని తన అభిమానాన్ని చాటుకొన్నారు. అంత్యక్రియలు ముగిసేవరకు కెసిఆర్ మహప్రస్థానంలోనే ఉన్నారు.

సినారె పార్థీవదేహం వద్ద కెసిఆర్ నివాళులర్పించారు. సిఎం తో పాటు పలువురు మంత్రులు, సాహీతీవేత్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతిమయాత్రలో పాల్గొనేందుకు వివిద ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు వచ్చారు.

గుండెపోటుతో ఆయన రెండు రోజుల క్రితం మరణించారు. అమెరికా నుండి ఆయన మనమడు వచ్చిన తర్వాత బుదవారం నాడు అంత్యక్రియలను నిర్వహించారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications