ప్రభుత్వ లాంఛనాలతో సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు
ప్రముఖ సాహితీవేత్త, విశ్వంభరుడు డాక్టర్ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. ఫిలింనగర్ లోని మహప్రస్థానంలో బుదవారం మధ్యాహ్నం సినారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.
హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, విశ్వంభరుడు డాక్టర్ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. ఫిలింనగర్ లోని మహప్రస్థానంలో బుదవారం మధ్యాహ్నం సినారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.
సినారె అంత్యక్రియల్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. తన అభిమాన కవి గా సినారెను కెసిఆర్ చెప్పుకొంటారు. అందుకే ఆయన అంత్యక్రియల్లో కూడ కెసిఆర్ పాల్గొని తన అభిమానాన్ని చాటుకొన్నారు. అంత్యక్రియలు ముగిసేవరకు కెసిఆర్ మహప్రస్థానంలోనే ఉన్నారు.

సినారె పార్థీవదేహం వద్ద కెసిఆర్ నివాళులర్పించారు. సిఎం తో పాటు పలువురు మంత్రులు, సాహీతీవేత్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతిమయాత్రలో పాల్గొనేందుకు వివిద ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు వచ్చారు.

గుండెపోటుతో ఆయన రెండు రోజుల క్రితం మరణించారు. అమెరికా నుండి ఆయన మనమడు వచ్చిన తర్వాత బుదవారం నాడు అంత్యక్రియలను నిర్వహించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications