దాడి కేసు: టిడిపి మాజీ ఎంపి రమేష్ రాథోడ్ అరెస్ట్
ఆదిలాబాద్/హైదరాబాద్: ఎమ్మెల్యే రేఖా నాయక్ గన్మెన్తో గొడవపడిన కేసులో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పార్లమెంటుసభ్యుడు రమేష్ రాథోడ్ను ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నిర్మల్ కోర్టులో హాజరుపర్చారు.
గత మూడు రోజుల క్రితం జిల్లాలోని కడెంరోడ్డులో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులను ఎమ్మెల్యే రేఖా నాయక్ పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఆమె గన్మెన్పై దాడికి పాల్పడ్డాడు.
దీనిపై రేఖానాయక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రమేష్ రాథోడ్ను అరెస్ట్ చేసిన పోలీసులు, నిర్మల్ కోర్టులో హాజరుపర్చారు. కాగా, రమేష్ రాథోడ్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మహిళలను వేధిస్తున్న 16 మందిపై కేసులు: డిసిపి
హైదరాబాద్: రోడ్లపై మహిళలను వేధిస్తున్న 16 మంది ఆకతాయిలపై కేసులు నమోదు చేసినట్లు మల్కాజ్గిరి డిసిపి రమా రాజేశ్వరి తెలిపారు. మల్కాజ్గిరి ఏరియాలో ఇప్పటి వరకు 45 మంది యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.
నిర్భయచట్టం కింద నలుగురు యువకులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం కింద 36 మంది వీధుల్లో తిరుగుతున్న పిల్లలను సంరక్షించామన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications