దాడి కేసు: టిడిపి మాజీ ఎంపి రమేష్ రాథోడ్ అరెస్ట్
ఆదిలాబాద్/హైదరాబాద్: ఎమ్మెల్యే రేఖా నాయక్ గన్మెన్తో గొడవపడిన కేసులో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పార్లమెంటుసభ్యుడు రమేష్ రాథోడ్ను ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నిర్మల్ కోర్టులో హాజరుపర్చారు.
గత మూడు రోజుల క్రితం జిల్లాలోని కడెంరోడ్డులో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులను ఎమ్మెల్యే రేఖా నాయక్ పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఆమె గన్మెన్పై దాడికి పాల్పడ్డాడు.
దీనిపై రేఖానాయక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రమేష్ రాథోడ్ను అరెస్ట్ చేసిన పోలీసులు, నిర్మల్ కోర్టులో హాజరుపర్చారు. కాగా, రమేష్ రాథోడ్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మహిళలను వేధిస్తున్న 16 మందిపై కేసులు: డిసిపి
హైదరాబాద్: రోడ్లపై మహిళలను వేధిస్తున్న 16 మంది ఆకతాయిలపై కేసులు నమోదు చేసినట్లు మల్కాజ్గిరి డిసిపి రమా రాజేశ్వరి తెలిపారు. మల్కాజ్గిరి ఏరియాలో ఇప్పటి వరకు 45 మంది యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.
నిర్భయచట్టం కింద నలుగురు యువకులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం కింద 36 మంది వీధుల్లో తిరుగుతున్న పిల్లలను సంరక్షించామన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications