క్రిమిలేయర్తో ఇబ్బంది లేదు, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు: ఘంటా చక్రపాణి
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోనే పెద్దదని దాని ఛైర్మన్ ఘంటా చక్రపాని అన్నారు. కమిషన్ ఏర్పాటైన నాలుగు నెలల్లోనే 9 పరీక్షలు నిర్వహించామని, అన్నీ ఆధునిక పద్దతుల్లో నిర్వహించామని ఆయన తెలిపారు.
సాంకేతికతకు అందిపుచ్చుకోవడంలో మనమే ముందున్నామని, అందుకే మనకు రెండు అవార్డులు సైతం లభించాయని ఘంటా వెల్లడించారు. మొదటి సారిగా తెలంగాణలో ఆన్లైన్ పద్దతిలో పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ఇబ్బందులను తొలగించామని చెప్పారు.

ఫిబ్రవరి 4,5 తేదీల్లో జాతీయస్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఛైర్మన్ల సదస్సు జరగనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సదస్సును సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చక్రపాణి పేర్కొన్నారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ హాజరవుతారని తెలిపారు.
డిఎస్సీ నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు నిర్వహిస్తామని ఘంటా చక్రపాణి అన్నారు. ఇప్పటి నిబంధనలతో క్రిమిలేయర్ వల్ల ఎవరికీ ఇబ్బందిలేదన్నారు. మిగితా అన్ని రాష్ట్రాలు క్రిమిలేయర్ను అమలు చేస్తున్నాయని చెప్పారు. అయితే ఇప్పటికే బీసీ సంఘాలు క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తున్నాయి.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications