వివాహేతర సంబంధంతో మహిళ దారుణ హత్య.. కోర్టు సంచలన తీర్పు
మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో మేడ్చల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2011లో ఈ ఘటన జరగ్గా 14 ఏళ్ల తర్వాత తీర్పును వెల్లడించింది. మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు దోషికి మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. 2011 జులై 18న సనత్ నగర్ పీఎస్ పరిధిలోని మహిళను దారుణంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా కోర్టు తీర్పును వెల్లడించింది.
ఇల్లీగల్ ఎఫైర్ కారణంతో మహిళ దారుణ హత్య కేసులో మేడ్చల్ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. దోషికి మరణశిక్ష విధించింది. మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో 14 ఏళ్ల తర్వాత మేడ్చల్ జిల్లా కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఈ ఘటన సనత్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ లో 2011 జులై 18న జరిగింది. కర్ణాటకకు చెందిన కరణ్ సింగ్ అనే వ్యక్తి.. సదరు మహిళను దారుణంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు మరణశిక్షతో పాటుగా రూ.10 వేలు జరిమానా విధించింది.

మరో ఘటనలో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 జూన్ లో నమోదైన పోక్సో కేసులో భాగంగా దోషికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications