2014లో గ్రాడ్యుయేషన్, 2017లో ఇంటర్ చదివినట్లు చూపిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మైనంపల్లి హన్మంత రావు తన విద్యార్హతలను వేర్వేరుగా చూపించారని తెలుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో చూపించిన దానికి, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మైనంపల్లి హన్మంత రావు తన విద్యార్హతలను వేర్వేరుగా చూపించారని తెలుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో చూపించిన దానికి, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చూపించిన దానికి తేడా ఉందని తెలుస్తోంది.
మైనంపల్లి హన్మంత రావు 2009లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2014లో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన తన విద్యార్హతను గ్రాడ్యుయేషన్గా చూపించారు.

అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ చేసినట్లు నాటి దరఖాస్తుల్లో పేర్కొన్నారు. తాజాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తన విద్యార్హత ఇంటర్మీడియేట్గా చూపించారు.
అలబామా స్టేట్ రికార్డుల ప్రకారం మైనంపల్లి కొన్నేళ్లు హంట్స్ విల్లేలో ఉన్నారు. హన్మంత రావు ప్రస్తుతం హైదరాబాద్ అధ్యక్షులు. అసెంబ్లీ కోటాలో ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మార్చి 6న ఆయన చూపిన అఫిడవిట్లో ఇంటర్మీడియేట్ చేసినట్లుగా ఉంది.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications