2014లో గ్రాడ్యుయేషన్, 2017లో ఇంటర్ చదివినట్లు చూపిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మైనంపల్లి హన్మంత రావు తన విద్యార్హతలను వేర్వేరుగా చూపించారని తెలుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో చూపించిన దానికి, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మైనంపల్లి హన్మంత రావు తన విద్యార్హతలను వేర్వేరుగా చూపించారని తెలుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో చూపించిన దానికి, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చూపించిన దానికి తేడా ఉందని తెలుస్తోంది.
మైనంపల్లి హన్మంత రావు 2009లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2014లో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన తన విద్యార్హతను గ్రాడ్యుయేషన్గా చూపించారు.

అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ చేసినట్లు నాటి దరఖాస్తుల్లో పేర్కొన్నారు. తాజాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తన విద్యార్హత ఇంటర్మీడియేట్గా చూపించారు.
అలబామా స్టేట్ రికార్డుల ప్రకారం మైనంపల్లి కొన్నేళ్లు హంట్స్ విల్లేలో ఉన్నారు. హన్మంత రావు ప్రస్తుతం హైదరాబాద్ అధ్యక్షులు. అసెంబ్లీ కోటాలో ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మార్చి 6న ఆయన చూపిన అఫిడవిట్లో ఇంటర్మీడియేట్ చేసినట్లుగా ఉంది.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications