తెలంగాణలో చక్రం: పార్టీ బాధ్యతలు షర్మిలకు?

అయినప్పటికీ తెలంగాణలో తమ పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలన్నా, సీమాంధ్రతో పాటు తెలంగాణలోను పార్టీ హవా కొనసాగాలన్నా తెలంగాణ ప్రాంతంలో పార్టీ బాధ్యతలు ముఖ్యమైన వారు ఎవరైనా తీసుకోవాల్సి ఉంటుంది. మాజీ మంత్రి కొండా సురేఖ ఉంటే ఆమెకే బాధ్యతలు అప్పగించే అవకాశముండేది. ఆమె ఎప్పుడో పార్టీని వీడారు.
ఇప్పుడు విభజన అనంతరం తెలంగాణలోను క్యాడర్ను కాపాడుకోవాల్సి ఉంది. దీంతో తెలంగాణలో బాధ్యతను షర్మిలకు అప్పగించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. తెలంగాణలో తమ పార్టీ ప్రభావం ఇప్పుడు అంతగా లేకపోయినా భవిష్యత్తులో బాగుంటుందని భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలో క్యాడర్ కోసం షర్మిలను రంగంలోకి దింపే అవకాశాలున్నాయంటున్నారు. జగన్ సీమాంధ్రను చూసుకొని, తెలంగాణలో సోదరికి బాధ్యతలు అప్పగిస్తారంటున్నారు. ఎన్నికల్లో షర్మిలనే తెలంగాణలో ప్రచారం చేసే అవకాశముంటుందంటున్నారు. అయితే, రాష్ట్ర విభజన ఇంకా జరగలేదని, రాష్ట్రం విడిపోయినా రెండు ప్రాంతాల్లో జగనే నాయకత్వం వహిస్తారని మరికొందరు అంటున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications