వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో అన్నమయ్య జయంతి ఉత్సవం
గోష్టిగానం అనంతరం 108 కీర్తనలతో జరిగే సంకీర్తనార్చనలో పాల్గొనేందుకు కూడా పేరు నమోదు చేసుకోవాలని వివరించారు. మరింత సమాచారం కోసం మంగళంపల్లి వసంత [email protected] 408 446 0424, పద్మిని సెరిపెల్ల [email protected] 408 834 8764 నెంబరుకు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేయి మంది గాయనీ, గాయకులు పాల్గొంటారు. భావములోన, బ్రహ్మకడిగిన పాదము, ఎంతమాత్రమున, పొడుగంటిమయ్య, కొండలలో నెలకొన్న, నారాయణతే నమో, ముద్దుగారె యశోద సంకీర్తలను ఏకకాలంలో, ఏకస్వరంగా గోష్టిగానం చేయనున్నట్లు తెలిపారు.
Story first published: Tuesday, April 13, 2010, 9:49 [IST]