పండుల రవీంద్ర బాబు చురుకైన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు.
పండుల రవీంద్ర బాబు చురుకైన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. రాజకీయాలలోకి రాకముందు 2014 వరకు ఆయన భారత రెవెన్యూ సర్వీసు ఉద్యోగిగా పని చేశారు. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. లోక్సభ ఎన్నికలలో పాల్గొనేందుకు ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అద్భుతమైన ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరైన ఆయనకి వివిధ సామాజిక అంశాలపై జరిగే చర్చల్లో పాలుపంచుకోవడమంటే ఇష్టం. 2015 లో భారత సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. కేవలం "ఉచిత మద్యం కోసమే" నేను భారత సైన్యంలో చేరతానని ఆయన అనటం అప్పట్లో పెను వివాదానికి దారి తీసింది.
పూర్తి పేరు | పండుల రవీంద్ర బాబు |
పుట్టిన తేదీ | 08 Nov 1955 (వయస్సు 68) |
పుట్టిన ప్రాంతం | గ్రామం. కొవ్వలి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
పార్టీ పేరు | Telugu Desam |
విద్య | Graduate Professional |
వృత్తి | సివిల్ సర్వీసు ఉద్యోగి, మెడికల్ ప్రాక్టీషనర్, రాజకీయ మరియు సామాజిక వేత్త |
తండ్రి పేరు | శ్రీ పండుల బుల్లయ్య |
తల్లి పేరు | శ్రీమతి. పండుల అన్నపూర్ణమ్మ |
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.