హోం
 » 
వై ఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి

వై ఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి

వై ఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి

యెదుగూరి సందింటి జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా ఉన్నారు.

వై ఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

యెదుగూరి సందింటి జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా ఉన్నారు. ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కుమారుడు. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి డిసెంబ‌ర్ 21, 1972 లో క‌డ‌ప జిల్లాలోని పులివెందులలో జ‌న్మించారు. ఆయ‌న త‌న పాఠ‌శాల విద్య‌ను హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ నుంచి, నిజామ్ క‌ళాశాల నుంచి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు.

జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి బి.కామ్ డిగ్రీతో పాటు, ఎంబీఏ చ‌దివారు. ఆగ‌స్టు 28, 1996 నాడు జ‌గన్ మోహ‌న్ రెడ్డి వివాహం భార‌తితో జ‌రిగింది. ఆమె తండ్రి పులివెందుల స్థానిక పిల్ల‌ల వైద్యులు, దాత అయిన డా.ఈ.సీ. గంగిరెడ్డి. జ‌గ‌న్, భార‌తీ ఇద్ద‌రు కూతుళ్లు.

మరిన్ని చదవండి
By Srinivas G Updated: Thursday, November 29, 2018, 03:53:38 PM [IST]

వై ఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు వై ఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి
పుట్టిన తేదీ 21 Dec 1972 (వ‌య‌స్సు  51)
పుట్టిన ప్రాంతం గ్రామం. పులివెందుల‌, క‌డ‌ప జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్
పార్టీ పేరు Yuvajana Sramika Rythu Congress Party
విద్య Graduate
వృత్తి వ్యాపార‌వేత్త‌, మీడియా వ్యాపారం మ‌రియు రాజ‌కీయ నాయ‌కుడు
తండ్రి పేరు వై.ఎస్. రాజ‌శేఖ‌ర రెడ్డి
తల్లి పేరు వై.ఎస్‌. విజ‌య‌మ్మ‌
జీవిత భాగస్వామి పేరు వై.ఎస్‌. భార‌తీ
జీవిత భాగస్వామి వృత్తి మ‌హిళా పారిశ్రామిక‌వేత్త
సంతానం 2 కుమార్తెలు
మతం హిందూ
శాశ్వత చిరునామా డోర్ నెం. 3-9-77, పులివెందుల‌, క‌డ‌ప జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్
ప్రస్తుత చిరునామా 177/1 గ్రామం. క‌ట్టిగన‌హ‌ళ్లి, బెంగ‌ళూరు, బృందావ‌న్ కాలేజీ మెయిన్ రోడ్, య‌ల‌హంక‌, బెంగ‌ళూరు-500064, క‌ర్ణాట‌క
కాంటాక్ట్ నెంబర్ 9676304545
ఈ-మెయిల్ [email protected]
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

వై ఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹66.18 CRORE
ఆస్తులు :₹72.82 CRORE
బాధ్యతలు: ₹6.64 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

వై ఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

త‌న తండ్రి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న ఓదార్పు యాత్ర‌ను చేప‌ట్టారు. రాజ‌శేఖ‌ర రెడ్డి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌వారిని ఆదుకునేందుకు ఈ యాత్ర‌ను చేప‌ట్టారు.

న‌వంబ‌రు 6, 2017 నాడు ఆయ‌న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరిట 3 వేల కి.మీల పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టారు.

వై ఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం

2014
  • జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎమ్మేల్యేగా ఎన్నిక‌య్యారు.
2011
  • ఉప ఎన్నిక‌ల్లో గెలిచి, జూన్ 13న ఆయ‌న తిరిగి 15 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
2011
  • ఫిబ్ర‌వ‌రి 16, 2011 న ఆయ‌న యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) పేరిట కొత్త పార్టీని ప్రారంభించారు.
2010
  • 15 వ లోక్‌స‌భ‌లో త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు.
2009
  • ఆర్థిక శాఖ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మింప‌బ‌డ్డారు.
2009
  • భార‌త జాతీయ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున క‌డ‌ప పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
2004
  • 2004 ఎన్నిక‌ల‌లో క‌డ‌ప జిల్లాలో ప్ర‌చారం చేప‌ట్ట‌డం ద్వారా ఆయ‌న త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించారు.

గ‌త చ‌రిత్ర

1999-2000
  • యెదుగూరి సందింటి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చిన్న పారిశ్రామిక వేత్త‌గా ఉన్నారు. 1999-2000 మ‌ధ్య జ‌గ‌న్ చిన్న త‌రహా విద్యుత్ కంపెనీ సండూర్‌ని క‌ర్ణాట‌క‌లో ఏర్పాటు చేసి త‌న బిజినెస్ కెరీర్‌ని ప్రారంభించారు. అనంత‌రం ఆ కంపెనీని ఈశాన్య రాష్ట్రాల‌కు విస్త‌రింప‌జేశారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X