రబ్రీ దేవి యాదవ్ బీహర్కు చెందిన రాజకీనాయకురాలు. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ తరపున ఆమె మూడు సార్లు బీహర్ ముఖ్యమంత్రిగా పని చేశారు.
రబ్రీ దేవి యాదవ్ బీహర్కు చెందిన రాజకీనాయకురాలు. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ తరపున ఆమె మూడు సార్లు బీహర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. సాంప్రదాయ ఇల్లాలు అయిన రబ్రీ దేవికి రాజకీయాల పై ఆసక్తి లేదు. హఠాత్తుగా ఆమె బీహర్ ముఖ్యమంత్రి పీఠమెక్కడం ప్రతీ ఒక్కరిని షాక్కు గురి చేసింది.
రబ్రీ దేవి బీహర్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి. ఆమె 1956 లో గోపాల్గంజ్లో జన్మించారు. రబ్రీ దేవి కేవలం 8 వ తరగతి వరకే చదువుకున్నారు. 1973 లో ఆమె వివాహం లాలు ప్రసాద్ యాదవ్తో జరిగింది. ఈ దంపతులకు ఏడుగురు ఆడ పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు. ఆమె భర్త లాలు ప్రసాద్ యాదవ్ బీహర్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు.
పూర్తి పేరు | రబ్రీ దేవి |
పుట్టిన తేదీ | 01 Jan 1959 (వయస్సు 65) |
పుట్టిన ప్రాంతం | సలార్కలాన్, లైన్ బజార్, గోపాల్గంజ్, బీహర్ |
పార్టీ పేరు | Rashtriya Janata Dal |
విద్య | 8th Pass |
వృత్తి | సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలు |
తండ్రి పేరు | NA |
తల్లి పేరు | NA |
జీవిత భాగస్వామి పేరు | లాలు ప్రసాద్ యాదవ్ |
జీవిత భాగస్వామి వృత్తి | రాజకీయ నాయకుడు |
సంతానం | 2 కుమారులు 7 కుమార్తెలు |
శాశ్వత చిరునామా | ఆర్/ఓ 208, కౌటిల్య నగర్, ఎంపీ ఎంఎల్ఏ కాలనీ, పీఓ. బీవీ కాలేజ్, పట్న జిల్లా, బీహర్ |
ప్రస్తుత చిరునామా | NA |
కాంటాక్ట్ నెంబర్ | 0612-2217222 |
ఈ-మెయిల్ | [email protected] |
Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.