నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన స్మృతి జుబిన్ ఇరానీ ఢిల్లీలో నివసించే మధ్యతరగతి పంజాబీ కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా పంజాబీ కుటంబానికి చెందినవారు.
నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన స్మృతి జుబిన్ ఇరానీ ఢిల్లీలో నివసించే మధ్యతరగతి పంజాబీ కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా పంజాబీ కుటంబానికి చెందినవారు. ఆయన ఒక చిన్న కొరియర్ కంపెనీని నడుపుతుండేవారు. ఆమె తల్లి బెంగాల్కు చెందినవారు. దేశంలోని ప్రగతిశీల భావాలు గల మహిళా రాజకీయ నాయకుల్లో స్మృతి ఒకరు. తొలుత ఆమె బీజేపీ మహిళా విభాగానికి నాయకురాలిగా ఉండేవారు, అనంతరం ఆమె గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్పై మరియు లోక్సభ ఎన్నికలలో రాహుల్ గాంధీపై ఆమె పోటీ చేశారు. అయితే రెండింటిలోనూ ఆమె పరాజయం పాలయ్యారు. 2014 నుంచి 2016 మధ్య ఆమె కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆమె కేంఢద్ర చేనేత శాఖా మంత్రిగా ఉన్నారు.
పూర్తి పేరు | స్మృతి జుబిన్ ఇరానీ |
పుట్టిన తేదీ | 23 Mar 1976 (వయస్సు 48) |
పుట్టిన ప్రాంతం | న్యూ ఢిల్లీ |
పార్టీ పేరు | Bharatiya Janta Party |
విద్య | 12th Pass |
వృత్తి | నటి |
తండ్రి పేరు | అజయ్ కుమార్ మల్హోత్రా |
తల్లి పేరు | శిబానీ బాగ్చీ |
జీవిత భాగస్వామి పేరు | జుబిన్ ఇరానీ |
జీవిత భాగస్వామి వృత్తి | వ్యాపారవేత్త |
సంతానం | 1 కుమారులు 1 కుమార్తెలు |
మతం | హిందూ |
శాశ్వత చిరునామా | ఏ-602, నెప్ట్యూన్ అపార్ట్మెంట్స్, 4 వ క్రాస్ వీధి, లోఖండ్వాలా కాంప్లెక్స్, పశ్చిమ అంధేరీ, ముంబయి |
ప్రస్తుత చిరునామా | బంగ్లా నెం. 28, తుగ్లక్ క్రిసెంట్, న్యూ ఢిల్లీ- 110003 |
కాంటాక్ట్ నెంబర్ | 9820075198 |
ఈ-మెయిల్ | [email protected] |
సామాజిక నిర్వహణ | సామాజిక నిర్వహణ: |
Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.