రామ్ చరణ్ తో కలిసి ఓటేసిన చిరు
సినీ ప్రముఖులు లయ, గీత, బాలాజీ, సి.నారాయణ రెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, తదితరులు ఫిల్మ్ నగరులోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ భవిష్యత్తు కోసం తాను ఓటేసినట్లు ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు అన్నారు.
Story first published: Thursday, April 16, 2009, 10:08 [IST]