హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామ్ చరణ్ తో కలిసి ఓటేసిన చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి గురువారం ఉదయం జూబిలీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూలు పోలింగ్ కేంద్రంలో గురువారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తేజాలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గురువారం ఉదయం 9 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఫొటో జర్నలిస్టులకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు ఇచ్చారు.

సినీ ప్రముఖులు లయ, గీత, బాలాజీ, సి.నారాయణ రెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, తదితరులు ఫిల్మ్ నగరులోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ భవిష్యత్తు కోసం తాను ఓటేసినట్లు ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X