మీడియా రంగంలోకి దిగితే చూస్తూ ఊరుకోం: పీఆర్పీ ఎమ్మెల్యే కన్నబాబు
మీడియా రంగంలోకి దిగితే తాము చూస్తూ ఊరుకోమని చెప్పారు. ప్రజా ప్రతినిధులుగా మీడియాకు సహకరిస్తామని చెప్పారు. సీ పోర్టులో జరుగుతున్న అక్రమాలను మీడియా దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. అక్రమాలు బయట పెట్టేందుకు వారికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. కాగా కాకినాడ సెజ్కు వ్యతిరేకంగా బాధిత గ్రామాల ప్రజలు ఉద్యమించడానికి సిద్దమయ్యారు.
వాకాలపాడు గ్రామ ప్రజలు ఉద్యమించడానికి తీర్మానం చేసిన మాదిరిగానే 5 మండలాలలోని 70 గ్రామాల ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సెజ్లో భాగంగా పవర్ ప్లాంట్ ఏర్పాటును వారు వ్యతిరేకిస్తున్నారు. షిప్పింగ్ హార్బర్ను తరలించడంపై, హోప్ ఐలాండ్ విధ్వంసంపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
English summary
Prajarajyam MLA Kanna Babu supported media and public agitation against Kakinada sez. He demanded government to solve kakinada sez issue.
Story first published: Saturday, March 19, 2011, 12:09 [IST]