సకల జనుల సమ్మెపై స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు
కాగా సచివాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది, అజయ్ మిశ్రాతో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా ఉదయమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో తాము చర్చలకు వెళ్లేది లేదని ముఖ్యమంత్రి వస్తేనే తాము చర్చలలో పాల్గొంటామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
swamy goud sakala janula strike kiran kumar reddy hyderabad స్వామి గౌడ్ సకల జనుల సమ్మె కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్
English summary
TNGO leader Swamy Goud make wild comments today on Sakala Janula Strike. He accused political leaders attitude in strike.
Story first published: Friday, October 14, 2011, 15:46 [IST]