బొత్సకు అన్ని షాపులు ఎలా కేటాయించారు?: బాబు
మంత్రులు, కాంగ్రెసు ఎమ్మెల్యేలు మామూళ్ల మత్తులో తూగుతున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో చట్టం తన పని తాను చేసుకు పోతోందన్నారు. తెలంగాణ ప్రాంతంలో తన పర్యటనను కొందరు అడ్డుకోవడం సరికాదన్నారు. వరంగల్ పర్యటన అడ్డుకుంటే ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు. కాగా పిఈఎస్ మెడికల్ కళాశాలలో చంద్రబాబు ఆధునాతన ఆపరేషన్ థియేటర్ ప్రారంభించారు.
chandrababu naidu ys jagan botsa satyanarayana telangana chittoor చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ బొత్స సత్యనారాయణ తెలంగాణ చిత్తూరు
English summary
TDP chief Nara Chandrababu Naidu questioned about PCC chief Botsa Satyanarayana's 31 liquor shops.
Story first published: Wednesday, January 4, 2012, 11:47 [IST]