రాహుల్ గాంధీ బసపై జిల్లా మెజిస్ట్రేట్ నోటీసులు

రాహుల్ గాంధీ బస వల్ల ప్రజలు గుమికూడడంతో ఈ నెల 11వ తేదీన శిబ్లి జాతీయ పిజి కళాశాలలో విద్యా కార్యక్రమాలకు విఘాతం కలిగిందని, ఇది నిషేదాజ్ఞలను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. పదో తేదీ రాత్రి రాహుల్ గాంధీ బసపై నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అనుమతి లేకుండా రాహుల్ గాంధీ ప్రసంగించడంపై కూడా వివరణ అడిగినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications