వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాదు: ఇందిరమ్మ బాటపై సిఎం

వైద్యులు ఉద్యోగం చేసే చోటనే నివాసం ఉండాలని ఆయన అన్నారు. వైద్యులు విధులకు రాకపోతే తనకు ఒక్క లేఖ రాస్తే వెంటనే చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. ప్రజలకు సేవలు అందించడానికి మాత్రమే ఇందిరమ్మ బాటను చేపట్టినట్లు ఆయన తెలిపారు. సామాన్యులకు ప్రభుత్వ పథకాలను చేరవేయడానికి ఇందిరమ్మ బాట ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. అధికారులను బలి చేయడానికి ఇందిరమ్మ బాటను చేపట్టలేదని ఆయన అన్నారు. కోర్టు తీర్పు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు యత్నించిన ఆందోళన కారులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. రాజమండ్రి గోకవరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్సీలు చినరాజప్ప, భాస్కరామారావు సహా పలువురిని పోలీసులు అడ్డుకున్నారు.
దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం ప్రయాణించాల్సిన విమానం గంట ఆలస్యం కావడంతో, జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమం గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications