కార్తీక మాస పుణ్య స్నానాలు
కార్తీక మాస పుణ్య స్నానాలు
రాజమండ్రి: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దీనిలో భాగంగా రాజమండ్రి పుష్కరఘాట్ భక్తులతో కిటకిటలాడింది.. కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం, ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో కార్తీక సోమవారాలు రావటం విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో ఎవరైనా ఇప్పటిదాకా నదీ స్నానం చేయకపోయిన, ఆఖరి సోమవారం అయిన నేడు కనుక నదీస్నానం కావించి, దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications