ఎన్ కౌంటర్లలో ఇద్దరు నక్సల్స్ హతం
కాగా, వరంగల్ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం లింగాల అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.ఇందులో ఒక నక్సలైట్ మరణించాడు. మరణించిన నక్సలైట్ ను ప్రజా ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి మోహన్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఎకే 47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు.
Story first published: Friday, March 12, 2010, 10:05 [IST]