ఎన్ కౌంటర్లలో ఇద్దరు నక్సల్స్ హతం

కాగా, వరంగల్ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం లింగాల అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.ఇందులో ఒక నక్సలైట్ మరణించాడు. మరణించిన నక్సలైట్ ను ప్రజా ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి మోహన్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఎకే 47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications