హైదరాబాద్:
హైదరాబాదులోని
వనస్థలిపురం
పోలీస్
స్టేషన్
పరిధిలో
ఓ
ఇంజినీరింగ్
విద్యార్థిని
అదృశ్యమైన
కేసు
నమోదైంది.
శారద
కళాశాలలో
ఇంజినీరింగ్
చదువుతున్న
సంతోషి
అనే
విద్యార్థిని
వీసా
కోసం
బయటకు
వెళ్లి
ఇంటికి
తిరిగి
రాలేదని
తల్లిదండ్రులు
పోలీసు
స్టేషన్లో
ఫిర్యాదు
చేశారు.
కేసు
నమోదు
చేసుకున్న
పోలీసులు
దర్యాప్తు
చేపట్టారు.