బొత్సకు హైదరాబాదులో ఘన స్వాగతం, తెలంగాణ నేతల భేటీ
బొత్స సత్యనారాయణను ఆయన నివాసంలో కాంగ్రెసు తెలంగాణ నేతలు పలువురు కలిశారు. ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బొత్స సత్యనారాయణను కలిసినవారిలో తెలంగాణ సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన జూపల్లి కృష్ణా రావు కూడా ఉన్నారు. విమానాశ్రయంలో బొత్సకు స్వాగతం పలికినవారిలో మంత్రులు, శాసనసభ్యులు కూడా ఉన్నారు. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
English summary
Newly appointed PCC president Botsa Satyanarayana got grand welcome here in Hyderabad airport.
Story first published: Tuesday, June 7, 2011, 17:54 [IST]