చర్చకు డేట్, టైమ్ చెప్పు: అంబటికి పయ్యావుల సవాల్
కాగా అప్పనంగా విలువైన భూమిని కొట్టేసిన భువితేజ కుంభకోణం వెనక దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బృందం ఉందని పయ్యావుల శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో అప్పటి ఎపిఐఐసి చైర్మన్ అంబటి రాంబాబు పాత్ర కూడా ఉందని, తేజ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ అప్పనంగా పాతిక కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కొట్టేసిందని, ఒక పెట్రోలు బంకు కట్టుకుంటామని చెప్పి ఏకంగా 11 అంతస్తుల భవనం కట్టేస్తున్నారని, పైసా పెట్టుబడి లేకుండా తేజ ఎంటర్ప్రైజెస్ ఇంతగా లబ్ధి పొందడానికి బి.పి. ఆచార్య హస్తలాఘవమే కారణమని ఆయన ఆరోపించారు.
English summary
TDP leader Payyavula Keshav challenged YSR Congress Party spokes person Ambati Rambabu about EMAAR case.
Story first published: Friday, January 13, 2012, 16:14 [IST]