రవీంద్రనాథ్ రెడ్డి మిక్సింగ్ ప్లాంట్ ఉత్పత్తిపై నిషేధం
ప్లాంట్ లైసెన్సును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ వ్యవసాయ శాఖ రవీంద్రనాథ్ రెడ్డికి గత నవంబర్ 28వ తేదీన నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు ప్లాంటు నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు. దీంతో ఎరువు తయారీని నిషేధించింది. ప్రస్తుత నిల్వలను ఏప్రిల్ 5వ తేదీలోగా బయటకు పంపేయాలని ఆదేశించింది.
English summary
Government has banned production of fertilisers by Ravindranath Reddy's mixing plant
Story first published: Thursday, March 29, 2012, 8:08 [IST]