టెక్కీలకు శుభవార్త: చెన్నై ఇన్పోసిస్ సెంటర్ కు 20 ఏళ్ళు, 20 వేలకు చేరిన ఉద్యోగులు
ఇన్పోసిస్ చెన్నై అభివృద్ది కేంద్రం ప్రారంభించి నేటికి 20 ఏళ్ళు పూర్తైంది. చెన్నైలో 300 మందితో ఈ సంస్థ ప్రారంభమైంది.అయితే 20 ఏళ్ళలో ఈ సంస్థ గణనీయమైన అభివృద్దిని సాధించింది.
చెన్నై: ఇన్పోసిస్ చెన్నై అభివృద్ది కేంద్రం ప్రారంభించి నేటికి 20 ఏళ్ళు పూర్తైంది. చెన్నైలో 300 మందితో ఈ సంస్థ ప్రారంభమైంది.అయితే 20 ఏళ్ళలో ఈ సంస్థ గణనీయమైన అభివృద్దిని సాధించింది.
భారత ఐటీ పరిశ్రమలో ఇన్పోసిస్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.అయితే ఈ సంస్థ అంచెలంచెలుగా అభివృద్ది సాధిస్తోంది. ఇందుకు చైన్నెలోని అభివృద్ది కేంద్రాన్ని ఉదహరణగా చెబుతున్నారు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు.

మూడు వందల మందితో 1996 లో చెన్నైలో అభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించింది ఇన్పోసిస్ .అయితే 20 ఏళ్ళలో ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 20 వేలకు పెరిగింది. మంగళవారం నాడు ఈ సంస్థ వార్షికోత్సవాన్ని నిర్వహించింది.
సుదీర్ఘకాలంపాటు ఇక్కడే పనిచేసిన ఉద్యోగులను సన్మానించారు. మహీంద్రా వరల్డ్ సిటీ, సింగపెరుమాళ్ కోయిల్, షోలింగనల్లూరుకు వరకు విస్తరించిందని సంస్థ ప్రకటించింది.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications