హిందూపురం:
బిజెపికి
ఇటీవల
రాజీనామా
చేసిన
సినీనటుడు
నరేష్
కాంగ్రెస్
పార్టీలో
చేరనున్నట్లు
సమాచారం.
ఎలక్షన్స్
కు
ముందు
బీజేపీ
రాష్ట్రశాఖ
ఉపాధ్యక్షుడిగా
ఉన్న
ఆయన,
అనంతపురం
జిల్లా
హిందూపురం
లోక్
సభ
స్థానానికి
పోటీచేసి
ఓడిపోయారు.
ఈ
నేపథ్యంలో
కాంగ్రెస్
పార్టీ
హిందూపురం
నియోజకవర్గ
ఇన్
చార్జ్జి
అంబికా
లక్ష్మీనారాయణను
నరేష్
కలిశారు.
ఈ
భేటీలో
కాంగ్రెస్లో
చేరేందుకు
సహక
రించాల్సిందిగా
ఆ
యనను
కోరినట్లు
తెలుస్తోంది.
హైదరాబాద్
లో
సీఎం
సమక్షంలో
కొం
దరు
సినీప్రముఖులతో
కలిసి
పా
ర్టీలో
చేరేందుకు
ప్రణాళిక
సిద్ధంచేసుకున్నట్లు
చెప్తున్నారు.