వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ ఢిల్లీ జల దీక్ష: ధర్నాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరే
కాగా, వైయస్ జగన్ వెంట శాసనసభ్యులు కొండా సురేఖ, కె. శ్రీనివాసులు, కుంజా సత్యవతి, తెల్లం బాలరాజు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదినారాయణ రెడ్డి, కమలమ్మ, బాబూరావు, నీరజా రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితురులు దీక్షలో పాల్గొనే అవకాశం ఉంది. పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్ జగన్ వెంట ఉన్నారు.
Story first published: Tuesday, January 11, 2011, 9:55 [IST]