అడవిలో 12 కి.మీ. నడిచిన అమ్రాపాలి, ఎందుకంటే?
వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలి కాటా, మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనాలు బయ్యారం అడవుల్లో కాలినడకను 12 కిలోమీటర్లపాటు తిరిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ ఇద్దరూ కలెక్టర్లు కాలినడనక ఆ ప్రాంతంలని ప్రకృతి
మహబూబాబాద్:వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలి కాటా, మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనాలు బయ్యారం అడవుల్లో కాలినడకను 12 కిలోమీటర్లపాటు తిరిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ ఇద్దరూ కలెక్టర్లు కాలినడనక ఆ ప్రాంతంలని ప్రకృతి అందాలను చూసి పరవశించిపోయారు.
బయ్యారం అడవిలో ఉన్న చెరువును సందర్శించారు. బయ్యారంలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకొన్న ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన ముడిసరుకును ఇచ్చే ఇనుపఖనిజం ఉన్న గుట్టను సందర్శించారు.

ఈ ఇద్దరు కలెక్టర్లతోపాటు వారి వ్యక్తిగత గన్మెన్లు, అటెండర్లు మాత్రమే వారితోపాటు ఉన్నారు. ఆటవిడుపు కోసం ఇద్దరూ కలెక్టర్లు ఈ అడవిలో కాలినడకన వెళ్ళారు.
అయితే ఉత్సాహంగా ఈ ప్రాంతంలో కలెక్టర్లు ప్రయాణిస్తోంటే సిబ్బంది కొంత ఇబ్బందిపడ్డారని తెలిసింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించాడని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ఐఎఎస్ల సంఘం కూడ తీవ్రంగానే స్పందించింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications