బ్యాంకుల వద్ద క్యూ
హైదరాబాద్: సికింద్రాబాద్లోని మారెడ్పల్లి,అడ్డగుట్ట, వారాసిగుడా, బోయిన్ పల్లి, ప్రకాష్ నగర్, సితాఫల్ మండి, రాణిగంజ్, తుకారాంగేట్ తదితర ప్రాంతాలలోని ప్రధాన బ్యాంకులన్ని జనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. కొత్త నోట్ల కోసం, తమ దగ్గర ఉన్న రద్దు చేయబడిన 500/-1000/- నోట్లను తమ ఖాతాలలో జమ చేసుకోవడం కోసం ఉదయ ఏడు గంటల నుండే బ్యాంకుల వద్ద జనాలు బారులు తీరారు. బ్యాంకుల వద్ద పోలీసుల బారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.
English summary
People throng banks to exchange old currency notes.
Story first published: Friday, November 11, 2016, 16:37 [IST]