మహిళలను కించపరిచిన కేసు: కోర్టుకు హాజరైన యాంకర్ రవి, ఏమన్నాడంటే
Recommended Video

కోర్టుకు ప్రదీప్ డుమ్మా, హాజరైన యాంకర్ రవి !
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ రవి బుధవారం కోర్టుకు హాజరయ్యారు. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో ఫంక్షన్లో మహిళలను కించపరుస్తూ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను అతను సమర్థించాడు.
దీంతో ఆయనపై ఓ మహిళ గతంలో కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో కోర్టు వాయిదా బుధవారం ఉండటంతో రవి కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది.

కోర్టుకు హాజరైన అనంతరం రవి విలేకరులతో మాట్లాడారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పారు. అలాగే కేసు విషయాలను సోషల్ మీడియా ద్వారా చెబుతానని అన్నారు.
More From
-
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
విజయ్- రష్మిక పెళ్లి వేళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పోస్ట్ వైరల్.. -
పెళ్లికి ముందే గొడవలు.. రష్మిక తల్లి వీడియో వైరల్! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
Mr work From Home : మీ టైటిల్కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
ఇండియన్ స్క్రీన్పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్తో వస్తున్న హీరో












Click it and Unblock the Notifications