మహిళలను కించపరిచిన కేసు: కోర్టుకు హాజరైన యాంకర్ రవి, ఏమన్నాడంటే
Recommended Video

కోర్టుకు ప్రదీప్ డుమ్మా, హాజరైన యాంకర్ రవి !
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ రవి బుధవారం కోర్టుకు హాజరయ్యారు. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో ఫంక్షన్లో మహిళలను కించపరుస్తూ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను అతను సమర్థించాడు.
దీంతో ఆయనపై ఓ మహిళ గతంలో కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో కోర్టు వాయిదా బుధవారం ఉండటంతో రవి కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది.

కోర్టుకు హాజరైన అనంతరం రవి విలేకరులతో మాట్లాడారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పారు. అలాగే కేసు విషయాలను సోషల్ మీడియా ద్వారా చెబుతానని అన్నారు.
More From
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
మహేష్బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications