ఇక త్వరలోనే లోక్సభ ఎన్నికలు రానున్నాయి.ఇప్పటికే అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించేశాయి. ప్రచారం కూడా ఊపందుకుంది.వ్యూహాలకు పదను పెడుతున్నారు.వన్ ఇండియాపై ఎన్నికల సమరానికి సంబంధించిన పూర్తి కథనాలు మీకు అందిస్తాము. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి లోతుగా తెలుసుకోవాలంటే ముందుగా అంతకు ముందు జరిగిన ఎన్నికల ముఖచిత్రం గురించి అవగాహన కలిగి ఉండాలి. 2019లో సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 11 నుంచి 19 మే వరకు నిర్వహించారు. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి అదే రోజున ఫలితాలను ప్రకటించడం జరిగింది.2019 మే 30వ తేదీన భారతదేశ 16వ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు.2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గెలిచిన ఎంపీల జాబితా ఫలితాలు మరియు లోతైన విశ్లేషణ మీ కోసం.